Skip to main content

Video : Kalki 2898 AD – Director Nag Ashwin at TECH FEST'23, IIT Bombay | Latest Telugu Movie Videos - 123telugu

Video : Kalki 2898 AD – From Skratch Ep3: Re-Imagining Of Guns (Prabhas)


Video : Project K – Kalki 2898 AD Glimpse (Prabhas)


Video : The ‘K’ Surprise -Project K (Prabhas ,Amitabh Bachchan ,Deepika Padukone)


Video : Project K – From Skratch Ep2: Assembling The Raiders (Prabhas,Amitabh)


Video : Project K – From Skratch Ep1: Re-Inventing the Wheel (Prabhas,Amitabh)

source

Comments

Popular posts from this blog

Youtube: వార్నీ.. యూట్యూబ్‌ వీడియోలతో ఇంత సంపాదిస్తున్నారా.? భారతీయుల ఒక్క ఏడాది ఆదాయం ఎంతో తెలిస్తే.. - TV9 Telugu

Narender Vaitla | Updated on: Dec 20, 2022 | 5:02 PM యూట్యూబ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్‌ వీడియోలు చూసే యూజర్లు కొందరైతే వీడియోలు పోస్ట్‌ చేస్తూ డబ్బులు సంపాదించే వారు మరికొందరు. అందరికీ ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడం, స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం పెరగడంతో యూట్యూబ్‌ వాడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే యూట్యూబర్స్‌ ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. తాజాగా నివేదిక ప్రకారం 2021 ఒక్క ఏడాదిలోనే యూట్యూబ్‌ ద్వారా కంటెంటర్లు ఏకంగా రూ. 10 వేల కోట్లకుపైగా సంపాదించారు. ఇది దాదాపు 7.5 లక్షల ఉద్యోగుల వేతనంతో సమానం. యూట్యూబ్‌ నివేదిక ప్రకారం 2021లో భారతదేశంలోని కంటెంట్ క్రియేటర్స్‌ భారీగా సంపాదించారని తెలిపింది. వచ్చే ఏడాదిలో కంటెంట్ క్రియేటర్స్‌ కోసం కొత్త ఫీచర్లను విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. యూట్యూబ్ సౌత్ ఈస్ట్ ఏషియా డైరెక్టర్ అజయ్ విద్యాసాగర్ మాట్లాడుత.. ‘యూట్యూబ్ వ్యవస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని కొనసాగించడంలో సహాయపడుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. యూట్యూబ్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యూట్యూబ్ సహా...

E-Waste: ఈ-వ్యర్థాల నియంత్రణ దిశగా భారత్‌ అడుగులు - Eenadu

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల నియంత్రణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో అమ్ముడయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ఒకే విధమైన ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చేందుకు కంపెనీలు అంగీకారం తెలిపాయి. ఇది ఈ-వ్యర్థాల నియంత్రణ దిశగా భారత్‌ అడుగులు వేస్తుందనేందుకు నిదర్శనం.  ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతికతలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌వాచ్‌, ఇయర్‌ఫోన్స్‌, స్మార్ట్‌ స్పీకర్స్‌, కంప్యూటర్లు, గేమింగ్ డివైజ్‌లు.. ఇలా ఎన్నో ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి. మరి, పాత ఉత్పత్తులను ఏం చేస్తున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఈ పరిస్థితిపై భారత్‌ సహా ఇతర ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకు మీ వద్ద స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్, స్మార్ట్‌వాచ్‌ ఉన్నాయి. వీటి మూడింటికి వేర్వేరు ఛార్జర్లు ఉంటాయి. వీటి స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేస్తే, పాత డివైజ్‌ల ఛార్జింగ్‌ కేబుల్, ...